యుద్దం ఎఫెక్ట్ .. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. కరీంనగర్ జిల్లాలో వాహనదారులు ఇక్కట్లు

యుద్దం ఎఫెక్ట్ .. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. కరీంనగర్ జిల్లాలో వాహనదారులు ఇక్కట్లు

యుద్దం ప్రభావంతో కరీంనగర్​ జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్  కొరత ఏర్పడుతోంది. పెట్రోల్, డీజిల్​ సరఫరా తగ్గడంతో కరీంనగర్​ పట్టణంలోని పద్మనగర్​ పెట్రోల్​ బంక్​ నాలుగు రోజులుగా మూసేశారు. ఈ ప్రాంతంలోని వాహనదారులు బంక్​కు వచ్చి వెనుదిరుగుతున్నారు. ఇలా జిల్లాలోని పలు చోట్ల బంక్​లు మూతపడ్డాయి